బ్యాంకులో భారీ దోపిడీ.. ఏకంగా రూ.300 కోట్ల నగదు, బంగారంతో ఉడాయించిన కేటుగాళ్లు

జర్మనీలోని ఒక బ్యాంకులో క్రిస్మస్ సెలవుల వేళ భారీ దోపిడీ జరిగింది. దుండగులు సొరంగం తవ్వి బ్యాంకు వాల్ట్‌లోకి ప్రవేశించి.. ఏకంగా 3 వేల లాకర్లను కొల్లగొట్టారు. అందులో నుంచి రూ. 300 కోట్ల విలువైన సంపదతో పరారయ్యారు. ఈ భారీ దొంగతనం విషయం బయటికి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. లోతైన దర్యాప్తు ప్రారంభించారు. అయితే తమ జీవితకాల సంపాదన మొత్తం కోల్పోయామని ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

బ్యాంకులో భారీ దోపిడీ.. ఏకంగా రూ.300 కోట్ల నగదు, బంగారంతో ఉడాయించిన కేటుగాళ్లు
జర్మనీలోని ఒక బ్యాంకులో క్రిస్మస్ సెలవుల వేళ భారీ దోపిడీ జరిగింది. దుండగులు సొరంగం తవ్వి బ్యాంకు వాల్ట్‌లోకి ప్రవేశించి.. ఏకంగా 3 వేల లాకర్లను కొల్లగొట్టారు. అందులో నుంచి రూ. 300 కోట్ల విలువైన సంపదతో పరారయ్యారు. ఈ భారీ దొంగతనం విషయం బయటికి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. లోతైన దర్యాప్తు ప్రారంభించారు. అయితే తమ జీవితకాల సంపాదన మొత్తం కోల్పోయామని ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.