మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా, అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ పాలన బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. మార్కాపురం జిల్లా, అద్దంకితోపాటు కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశంలో కలిపేందుకు సోమవారం రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.
మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా, అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ పాలన బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. మార్కాపురం జిల్లా, అద్దంకితోపాటు కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశంలో కలిపేందుకు సోమవారం రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.