రాజకీయంగా వెలమల ఆధిపత్యానికి పెట్టని కోటలా ఉంటూ వస్తున్న ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి ఇటీవల మహబూబ్నగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్లో ఉన్న వెలమసామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ వారిని రాబోయే రోజుల్లో అధికారంలోకి రాకుండా చేస్తానని చేసిన శపథం ఆ సామాజిక వర్గంలో కలకలం సృష్టిస్తున్నది. కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించిన నాటి నుంచి ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉద్యమ సమయంలో, రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి రావడంలో కీలకపాత్ర వహించింది కరీంనగర్ జిల్లా.
రాజకీయంగా వెలమల ఆధిపత్యానికి పెట్టని కోటలా ఉంటూ వస్తున్న ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి ఇటీవల మహబూబ్నగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్లో ఉన్న వెలమసామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ వారిని రాబోయే రోజుల్లో అధికారంలోకి రాకుండా చేస్తానని చేసిన శపథం ఆ సామాజిక వర్గంలో కలకలం సృష్టిస్తున్నది. కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించిన నాటి నుంచి ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉద్యమ సమయంలో, రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి రావడంలో కీలకపాత్ర వహించింది కరీంనగర్ జిల్లా.