వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

కూటమి పాలనపై రోజు రోజుకీ ప్రజాదరణ పెరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సుమారు వెయ్యి వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరగా.. వారికి టీడీపీ కండువా వేసి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిక
కూటమి పాలనపై రోజు రోజుకీ ప్రజాదరణ పెరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సుమారు వెయ్యి వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరగా.. వారికి టీడీపీ కండువా వేసి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.