ప్రజల సంక్షే మమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీము బారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావుతో కలిసి పాల్గొన్నారు.
ప్రజల సంక్షే మమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీము బారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావుతో కలిసి పాల్గొన్నారు.