ఆరిలోవలో రూ.14 కోట్లతో ఇండోర్‌ స్టేడియం

తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆరిలోవలో రూ.14 కోట్లతో ఇండోర్‌ స్టేడియం నిర్మించనున్నట్టు ఎంపీ ఎం.శ్రీభరత్‌ వెల్లడించారు. 2025 సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి పనులు తెలిపేందుకు ఆయన పాండురంగాపురంలోని తన నివాసంలో ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే జోన్‌ కార్యాలయం ప్రారంభంతో పాటు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఒకటి, రెండు నెలల్లో వచ్చేలా ప్రయత్నిస్తున్నామన్నారు.

ఆరిలోవలో రూ.14 కోట్లతో  ఇండోర్‌ స్టేడియం
తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆరిలోవలో రూ.14 కోట్లతో ఇండోర్‌ స్టేడియం నిర్మించనున్నట్టు ఎంపీ ఎం.శ్రీభరత్‌ వెల్లడించారు. 2025 సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి పనులు తెలిపేందుకు ఆయన పాండురంగాపురంలోని తన నివాసంలో ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే జోన్‌ కార్యాలయం ప్రారంభంతో పాటు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఒకటి, రెండు నెలల్లో వచ్చేలా ప్రయత్నిస్తున్నామన్నారు.