Andhra News: అమెరికాలో ఆంధ్ర కుర్రాడు మిస్సింగ్.. అసలు ఏం జరిగిందంటే?

ఉన్నత చదువుల కోసమని, ఉద్యోగాల కోసమని విదేశాలకు వెళ్తున్న భారతీయులు ఏదో ఒక ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఇటీవల చాలానే వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఏపీలోని పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన ఓ యువకుడు అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరదల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు యువకుడి ఆచూకీ కనిపెట్టాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులకు లేఖలు రాశారు.

Andhra News: అమెరికాలో ఆంధ్ర కుర్రాడు మిస్సింగ్.. అసలు ఏం జరిగిందంటే?
ఉన్నత చదువుల కోసమని, ఉద్యోగాల కోసమని విదేశాలకు వెళ్తున్న భారతీయులు ఏదో ఒక ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఇటీవల చాలానే వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఏపీలోని పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన ఓ యువకుడు అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరదల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు యువకుడి ఆచూకీ కనిపెట్టాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులకు లేఖలు రాశారు.