సునీల్ భారతి మిత్తల్తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ డిజిటల్ ప్రగతిపై ఫోకస్
సునీల్ భారతి మిత్తల్తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ డిజిటల్ ప్రగతిపై ఫోకస్
ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిత్తల్తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సీఎం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిత్తల్తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సీఎం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.