Andhra: పశువులను మేత కోసం అడవిలోనికి తోలుకెళ్లిన కాపర్లు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి..
Andhra: పశువులను మేత కోసం అడవిలోనికి తోలుకెళ్లిన కాపర్లు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి..
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దంతెరపల్లె గ్రామానికి చెందిన దంపతులు సారమేకల శ్రీనివాసులు–శారదలు అప్పుల బాధతో ఐదు నెలల క్రితం అదృశ్యమయ్యారు. తాజాగా సంజీవరాయునిపేట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దంతెరపల్లె గ్రామానికి చెందిన దంపతులు సారమేకల శ్రీనివాసులు–శారదలు అప్పుల బాధతో ఐదు నెలల క్రితం అదృశ్యమయ్యారు. తాజాగా సంజీవరాయునిపేట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.