AP News: పంచాయతీలకు ‘స్వర్ణ’ కాంతులు..

పన్నుల వసూళ్లలో అవినీతికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోది. దీనిలో బాగంగా ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ సత్ఫలితాలను ఇస్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటికే రూ.200 కోట్ల మేర పన్నులు పంచాయతీరాజ్‌ ఖాతాకు చేరాయి. వివరాలిలా ఉన్నాయి.

AP News: పంచాయతీలకు ‘స్వర్ణ’ కాంతులు..
పన్నుల వసూళ్లలో అవినీతికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోది. దీనిలో బాగంగా ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ సత్ఫలితాలను ఇస్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటికే రూ.200 కోట్ల మేర పన్నులు పంచాయతీరాజ్‌ ఖాతాకు చేరాయి. వివరాలిలా ఉన్నాయి.