Ashok Gajapathi Raju: జగన్ హయాంలో నాపై క్రిమినల్ కేసు పెట్టారు.. అశోక్ గజపతిరాజు ఫైర్

వైసీపీ ప్రభుత్వం దేవాలయాలను ధ్వంసం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని గోవా గవర్నర్, దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఆక్షేపించారు. వంశపారంపర్య ధర్మకర్తగా తాను రామతీర్థం వెళ్తే తీవ్ర అవమానానికి గురిచేశారని అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Ashok Gajapathi Raju: జగన్ హయాంలో నాపై క్రిమినల్ కేసు పెట్టారు.. అశోక్ గజపతిరాజు ఫైర్
వైసీపీ ప్రభుత్వం దేవాలయాలను ధ్వంసం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని గోవా గవర్నర్, దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఆక్షేపించారు. వంశపారంపర్య ధర్మకర్తగా తాను రామతీర్థం వెళ్తే తీవ్ర అవమానానికి గురిచేశారని అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు.