రోగులకు ఇచ్చిన పండ్లను లాక్కున్న బీజేపీ నేతలు | Jaipur BJP Leaders Video Goes Viral On Social Media
రోగులకు ఇచ్చిన పండ్లను లాక్కున్న బీజేపీ నేతలు | Jaipur BJP Leaders Video Goes Viral On Social Media
రాజస్థాన్ జైపూర్కు చెందిన బీజేపీ నేతల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీజేపీ కార్యకర్త క్యాన్సర్ రోగికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి.. తిరిగి లాక్కున్న వీడియో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది.
రాజస్థాన్ జైపూర్కు చెందిన బీజేపీ నేతల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీజేపీ కార్యకర్త క్యాన్సర్ రోగికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి.. తిరిగి లాక్కున్న వీడియో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది.