CM CBN Delhi Tour : రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించండి - కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించాలని హోంశాఖమంత్రి అమిత్ షాను కోరారు. పోలవరంతో పాటు ఇతర అంశాలను పలువురు కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

CM CBN Delhi Tour : రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించండి - కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించాలని హోంశాఖమంత్రి అమిత్ షాను కోరారు. పోలవరంతో పాటు ఇతర అంశాలను పలువురు కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.