CM Chandrababu: ఏపీలోని రైతులందరికీ కానుక.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
CM Chandrababu: ఏపీలోని రైతులందరికీ కానుక.. కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
ఏపీలోని రైతులకు అలర్ట్. నేటి నుంచి ప్రభుత్వం కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోంది. రైతులకు ఉచితంగా వీటిని ఇంటి వద్దనే అందిస్తున్నారు. రైతులందరూ వీటిని తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ రాజముద్రతో ఈ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి.
ఏపీలోని రైతులకు అలర్ట్. నేటి నుంచి ప్రభుత్వం కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోంది. రైతులకు ఉచితంగా వీటిని ఇంటి వద్దనే అందిస్తున్నారు. రైతులందరూ వీటిని తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ రాజముద్రతో ఈ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి.