CM Chandrababu: కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సుమారు 20 మంది వరకు కార్మికులు మృతి చెందిన ఘటన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు.

CM Chandrababu: కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
కాకినాడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సుమారు 20 మంది వరకు కార్మికులు మృతి చెందిన ఘటన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు.