Hormuz: నెలకు రూ.41 వేల కోట్ల జాక్‌పాట్.. ఇరాన్ స్కెచ్ మామూలుగా లేదు.. భారత్‌కు మాత్రం భారమే!

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. దాదాపు 40 రోజులుగా కొనసాగుతోన్న ఈ యుద్ధం ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్‌లను అతలాకుతులం చేస్తోంది. ఇందుకు కారణం ఇంధర సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని ఇరాన్ నియంత్రించడంతో నౌకల రవాణా నిలిచిపోయింది. దీంతో క్రూడాయిల్, గ్యాస్ సరఫరా స్తంభించింది. ఈ నేపథ్యంలో హర్మూజ్‌పై తమకు పూర్తి హక్కులు ఉండాలని కోరుతున్న ఇరాన్.. టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించుకుంది.

Hormuz: నెలకు రూ.41 వేల కోట్ల జాక్‌పాట్.. ఇరాన్ స్కెచ్ మామూలుగా లేదు.. భారత్‌కు మాత్రం భారమే!
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. దాదాపు 40 రోజులుగా కొనసాగుతోన్న ఈ యుద్ధం ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్‌లను అతలాకుతులం చేస్తోంది. ఇందుకు కారణం ఇంధర సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని ఇరాన్ నియంత్రించడంతో నౌకల రవాణా నిలిచిపోయింది. దీంతో క్రూడాయిల్, గ్యాస్ సరఫరా స్తంభించింది. ఈ నేపథ్యంలో హర్మూజ్‌పై తమకు పూర్తి హక్కులు ఉండాలని కోరుతున్న ఇరాన్.. టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించుకుంది.