ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు వ్యక్తులు జనాలను మోసం చేసేందుకు ఎప్పికప్పుడూ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు. జనాలు కూడా వాటిని నమ్మి తమ కష్టా జీతాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా హైదారాద్ నగరంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, చిట్ఫండ్స్ పేరుతో ఓ మహిళ ఏకంగా జనాల నుంచి కోట్ల రూపాయలు కాజేసింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు కిలేడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు వ్యక్తులు జనాలను మోసం చేసేందుకు ఎప్పికప్పుడూ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు. జనాలు కూడా వాటిని నమ్మి తమ కష్టా జీతాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా హైదారాద్ నగరంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, చిట్ఫండ్స్ పేరుతో ఓ మహిళ ఏకంగా జనాల నుంచి కోట్ల రూపాయలు కాజేసింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు కిలేడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.