Insects: కీటకాలు కుట్టి అలర్జీ, మంటలు

కార్వేటినగరం మండలం డీఎంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం కీటకాలు కుట్టి 19 మంది విద్యార్థులకు అలర్జీ(దురద), మంటలు వచ్చాయి. వీరిని పుత్తూరు ఆస్పత్రికి తరలించి, బడికి సెలవు ప్రకటించారు. ఈ ఘటనతో కలకలం రేగింది.

Insects: కీటకాలు కుట్టి అలర్జీ, మంటలు
కార్వేటినగరం మండలం డీఎంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం కీటకాలు కుట్టి 19 మంది విద్యార్థులకు అలర్జీ(దురద), మంటలు వచ్చాయి. వీరిని పుత్తూరు ఆస్పత్రికి తరలించి, బడికి సెలవు ప్రకటించారు. ఈ ఘటనతో కలకలం రేగింది.