KLIS Barrages : మొత్తం మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల ఆపరేటింగ్ - మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
KLIS Barrages : మొత్తం మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల ఆపరేటింగ్ - మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
కాళేశ్వరం బ్యారేజీల్లో వంద శాతం మరమ్మతులు పూర్తయి, ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీల అనుమతులు వచ్చాకే వాటిని పునరుద్ధరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
కాళేశ్వరం బ్యారేజీల్లో వంద శాతం మరమ్మతులు పూర్తయి, ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీల అనుమతులు వచ్చాకే వాటిని పునరుద్ధరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు.