kumaram bheem asifabad-ఇక ‘డిగ్రీ’లో ఎఫ్ఆర్ఎస్ హాజరు
kumaram bheem asifabad-ఇక ‘డిగ్రీ’లో ఎఫ్ఆర్ఎస్ హాజరు
ప్రభుత్వ డిగ్రీ కశాళాలల్లో చదువుతున్న విద్యార్థుల కు ఇక నుంచి ఎఫ్ఆర్ఎస్(ఫెషియల్ రికగ్నిషన్ సిస్టం) అమలు చేయ నున్నారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మ కంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ను ప్రారంభి స్తున్నట్లు ఆమె పేర్కొన్నారు
ప్రభుత్వ డిగ్రీ కశాళాలల్లో చదువుతున్న విద్యార్థుల కు ఇక నుంచి ఎఫ్ఆర్ఎస్(ఫెషియల్ రికగ్నిషన్ సిస్టం) అమలు చేయ నున్నారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మ కంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ను ప్రారంభి స్తున్నట్లు ఆమె పేర్కొన్నారు