kumaram bheem asifabad- ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం వల్ల లోటు వర్షపాతం నమోదు అవుతున్నదని, వరి వేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు, వ్యవసాయ, నీటి పారుదల, వాతావరణ శాఖల అధికారులతో కలిసి గురువారం వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, వ్యవసాయ, ఉద్యానవన, నీటి పారుదల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad- ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం వల్ల లోటు వర్షపాతం నమోదు అవుతున్నదని, వరి వేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు, వ్యవసాయ, నీటి పారుదల, వాతావరణ శాఖల అధికారులతో కలిసి గురువారం వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, వ్యవసాయ, ఉద్యానవన, నీటి పారుదల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు