స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి జిల్లాలోని 15 మండలాల జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను శనివారం జిల్లా అదికార యంత్రాంగం ఖరారు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ ప్రక్రియను డ్రా పద్దతిన నిర్వహించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్దతిన రిజర్వేషన్ స్థానాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి జిల్లాలోని 15 మండలాల జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను శనివారం జిల్లా అదికార యంత్రాంగం ఖరారు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ ప్రక్రియను డ్రా పద్దతిన నిర్వహించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్దతిన రిజర్వేషన్ స్థానాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు.