kumaram bheem asifabad- ప్రశాంతంగా మున్సిపల్‌ ఎన్నికలు

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నిక ల్లో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలలోని 50 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించారు. 43,754 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 67.17 శాతంగా పోలింగ్‌ నమోదైంది. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు గాను 28 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 13,927 మంది ఓటర్లు ఉండగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 2203 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోగ 11 గంటల వరకు 5553, 1 గంట వరకు 8596, 3 గంటల వరకు 10,117 పోలింగ్‌ పూర్తయ్యే సరికి మొత్తం 10,817 మంది ఓటుహక్కు వినియోగించుకోగ ఇందులో 5333 మంది పురుషులు, 5483 మంది మహిళలు ఇతరులు ఒక్కరు ఓటు వేశారు.

kumaram bheem asifabad- ప్రశాంతంగా మున్సిపల్‌ ఎన్నికలు
జిల్లాలో మున్సిపల్‌ ఎన్నిక ల్లో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలలోని 50 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించారు. 43,754 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 67.17 శాతంగా పోలింగ్‌ నమోదైంది. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు గాను 28 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 13,927 మంది ఓటర్లు ఉండగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 2203 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోగ 11 గంటల వరకు 5553, 1 గంట వరకు 8596, 3 గంటల వరకు 10,117 పోలింగ్‌ పూర్తయ్యే సరికి మొత్తం 10,817 మంది ఓటుహక్కు వినియోగించుకోగ ఇందులో 5333 మంది పురుషులు, 5483 మంది మహిళలు ఇతరులు ఒక్కరు ఓటు వేశారు.