kumaram bheem asifabad-రైతులకు సరిపడా యూరియా అందజేస్తాం

యాసంగి సీజన్‌లో రైతులకు సరిపడా యూరియా అందజేస్తామని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లతో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రబి సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు.

kumaram bheem asifabad-రైతులకు సరిపడా యూరియా అందజేస్తాం
యాసంగి సీజన్‌లో రైతులకు సరిపడా యూరియా అందజేస్తామని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లతో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రబి సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు.