kumaram bheem asifabad- దిగుబడిపై దిగులు

యాసంగిలో వరి సాగు చేసిన రైతులకు దిగుబడిపై దిగులు పట్టుకున్నది. అన్నదాతలకు వరి సాగు చేసిన రైతాంగానికి పంట గొలుసు దశలో తెల్లకంకి తెగుళ్లు సోకడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 15 మండలాల పరిధిలో 23 వేల ఎకరాలపైగా రైతులు విత్తన వరి, సన్న, దొడ్డు రకాలు వరి పంటను రైతులు సాగు చేశారు. వేసినప్పటి నుంచి వరి పైరు బాగా ఎదిగినప్పటికీ పంటను చూసిన రైతలు సంతోషించారు. వరి కంకులు బయటకు వెళ్తున్న సమయంలో వరి పంటపై కాండం తొలుచు పురుగు ఆశించింది. దీంతో వరి కంకులు తెల్లగా మారిపోతుండడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు

kumaram bheem asifabad- దిగుబడిపై దిగులు
యాసంగిలో వరి సాగు చేసిన రైతులకు దిగుబడిపై దిగులు పట్టుకున్నది. అన్నదాతలకు వరి సాగు చేసిన రైతాంగానికి పంట గొలుసు దశలో తెల్లకంకి తెగుళ్లు సోకడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 15 మండలాల పరిధిలో 23 వేల ఎకరాలపైగా రైతులు విత్తన వరి, సన్న, దొడ్డు రకాలు వరి పంటను రైతులు సాగు చేశారు. వేసినప్పటి నుంచి వరి పైరు బాగా ఎదిగినప్పటికీ పంటను చూసిన రైతలు సంతోషించారు. వరి కంకులు బయటకు వెళ్తున్న సమయంలో వరి పంటపై కాండం తొలుచు పురుగు ఆశించింది. దీంతో వరి కంకులు తెల్లగా మారిపోతుండడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు