MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం
MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం
విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం.. అంటూ పేర్కొన్నారు. జిల్లాలోనేగాక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం.. అంటూ పేర్కొన్నారు. జిల్లాలోనేగాక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు.