Peddapalli: ఎరుకల కుటుంబానికి న్యాయం చేయాలి

ముత్తారం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ముత్తారం మండల కేంద్రంలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న కేతిరి సారయ్య, ఎల్లమ్మల ఎరుకల కుటుం బాన్ని రామాలయం పేరుతో వెలివేయడం అన్యాయమని ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Peddapalli: ఎరుకల కుటుంబానికి న్యాయం చేయాలి
ముత్తారం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ముత్తారం మండల కేంద్రంలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న కేతిరి సారయ్య, ఎల్లమ్మల ఎరుకల కుటుం బాన్ని రామాలయం పేరుతో వెలివేయడం అన్యాయమని ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.