RTC Bus వంతెనను ఢీ కొని.. ఆర్టీసీ బస్సు బోల్తా
RTC Bus Overturns After Hitting Bridge గుమ్మలక్ష్మీపురానికి అతి సమీపంలో ఉన్న మండ గ్రామంలో వంతెనను ఢీ కొన్ని ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అయితే ఇందులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చు కున్నారు.