రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తే రూ.50 వేలు ఫైన్.. తేల్చి చెప్పిన కేంద్రం

రెస్టారెంట్లు బలవంతంగా సర్వీస్ ఛార్జీని వసూలు చేయడం వినియోగదారుల చట్టం ప్రకారం నేరమని కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో.. కస్టమర్ల బిల్లులో ఆటోమేటిక్ సర్వీస్ ఛార్జీని విధిస్తున్న రెస్టారెంట్లకు ఏకంగా రూ.50 వేల వరకు జరిమానాలు విధిస్తున్నారు. కస్టమర్ అనుమతి లేకుండా బిల్లులో ఈ సర్వీస్ ఛార్జీని చేర్చడం అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా పరిగణించబడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తే రూ.50 వేలు ఫైన్.. తేల్చి చెప్పిన కేంద్రం
రెస్టారెంట్లు బలవంతంగా సర్వీస్ ఛార్జీని వసూలు చేయడం వినియోగదారుల చట్టం ప్రకారం నేరమని కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో.. కస్టమర్ల బిల్లులో ఆటోమేటిక్ సర్వీస్ ఛార్జీని విధిస్తున్న రెస్టారెంట్లకు ఏకంగా రూ.50 వేల వరకు జరిమానాలు విధిస్తున్నారు. కస్టమర్ అనుమతి లేకుండా బిల్లులో ఈ సర్వీస్ ఛార్జీని చేర్చడం అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా పరిగణించబడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.