Tirumala: రెండో రోజూ సాఫీగా వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా బుధవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రశాంత వాతావరణంలో భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం చేసి ఆనందపరవశులయ్యారు.

Tirumala: రెండో రోజూ సాఫీగా వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా బుధవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రశాంత వాతావరణంలో భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం చేసి ఆనందపరవశులయ్యారు.