Vizag: శ్రీచరణ్లో ఓ మూర్ఖుడు కూడా ఉన్నాడు: తండ్రి దుర్గాప్రసాద్
Vizag: శ్రీచరణ్లో ఓ మూర్ఖుడు కూడా ఉన్నాడు: తండ్రి దుర్గాప్రసాద్
విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఇరు కుటుంబాల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఉత్తరాఖండ్లో పోరాటం కొనసాగిస్తున్నారు. .. ..
విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఇరు కుటుంబాల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఉత్తరాఖండ్లో పోరాటం కొనసాగిస్తున్నారు. .. ..