అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన ముద్రగడ కుటుంబం
అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన ముద్రగడ కుటుంబం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల విషయంలో కూటమి ప్రభుత్వానికి .. ముద్రగడ కుటుంబసభ్యులు షాకి చ్చారు. అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని తెలిపారు. ఈరోజు ( జులై 15) సాయంత్రం కిర్లంపూడిలోనే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరుపుతామని కుటుంబసభ్యులు వెల్లడించారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల విషయంలో కూటమి ప్రభుత్వానికి .. ముద్రగడ కుటుంబసభ్యులు షాకి చ్చారు. అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని తెలిపారు. ఈరోజు ( జులై 15) సాయంత్రం కిర్లంపూడిలోనే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరుపుతామని కుటుంబసభ్యులు వెల్లడించారు