అధికారం కోల్పోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నరు : ఎమ్మెల్సీ శంకర్ నాయక్
అధికారం కోల్పోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నరు : ఎమ్మెల్సీ శంకర్ నాయక్
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు సోయి లేకుండా మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు సోయి లేకుండా మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తీవ్రంగా మండిపడ్డారు.