ఆ జిల్లా దశ తిరిగింది.. ఏకంగా రూ.96 వేల కోట్లతో మరో భారీ పరిశ్రమ.. శంకుస్థాపనకు రెడీ

BPCL Indias Costliest Refinery In Andhra Pradesh With Rs 96000 Crores: ఆంధ్రప్రదేశ్‌కు బీపీసీఎల్‌ భారీ రిఫైనరీ ప్రాజెక్టు వస్తోంది. ఈ మేరకు శంకుస్థాపనకు కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. ఆయన కేంద్ర మంత్రులను కలిసి విశాఖ, విజయవాడ మెట్రోలకు ఆమోదం, పూర్వోదయ, సాస్కీ పథకాలకు నిధులు, పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం కోరారు. రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక ఇబ్బందుల నివారణకు ఈ ప్రాజెక్టులు, నిధులు అత్యవసరమని విజ్ఞప్తి చేశారు.

ఆ జిల్లా దశ తిరిగింది..  ఏకంగా రూ.96 వేల కోట్లతో మరో భారీ పరిశ్రమ.. శంకుస్థాపనకు రెడీ
BPCL Indias Costliest Refinery In Andhra Pradesh With Rs 96000 Crores: ఆంధ్రప్రదేశ్‌కు బీపీసీఎల్‌ భారీ రిఫైనరీ ప్రాజెక్టు వస్తోంది. ఈ మేరకు శంకుస్థాపనకు కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. ఆయన కేంద్ర మంత్రులను కలిసి విశాఖ, విజయవాడ మెట్రోలకు ఆమోదం, పూర్వోదయ, సాస్కీ పథకాలకు నిధులు, పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం కోరారు. రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక ఇబ్బందుల నివారణకు ఈ ప్రాజెక్టులు, నిధులు అత్యవసరమని విజ్ఞప్తి చేశారు.