ఆర్టీసీ సిబ్బందిని టార్గెట్ చేసి.. బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అంబర్ పెట్ లో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. సరూర్ నగర్ జిల్లెలగూడకు చెందిన కె.సుదీర్(43) ఎంబీఏ చదివాడు.
ఆర్టీసీ సిబ్బందిని టార్గెట్ చేసి.. బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అంబర్ పెట్ లో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. సరూర్ నగర్ జిల్లెలగూడకు చెందిన కె.సుదీర్(43) ఎంబీఏ చదివాడు.