ఇండోర్ లో డయేరియా కలకలం.. ఏడుగురు మృతి, 100 మందికి పైగా ఆస్పత్రిపాలు

ఇండోర్ లో అతిసారం వ్యాధి ప్రబలింది. నీటి ద్వారా ఈ వ్యాధికి గురైన 100మంది పైగా ప్రజలు ఆస్పత్రి పాలవ్వగా, 7గురు మరణించారు.

ఇండోర్ లో డయేరియా కలకలం.. ఏడుగురు మృతి, 100 మందికి పైగా ఆస్పత్రిపాలు
ఇండోర్ లో అతిసారం వ్యాధి ప్రబలింది. నీటి ద్వారా ఈ వ్యాధికి గురైన 100మంది పైగా ప్రజలు ఆస్పత్రి పాలవ్వగా, 7గురు మరణించారు.