JAMMU KASHMIR: ఉగ్రవాదులను ఉరికించేందుకు బార్డర్‌లో తుపాకులు పట్టిన గ్రామస్తులు

జ‌మ్మూక‌శ్మీర్‌లో గ్రామ రక్షణ దళాలకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. టెర్రరిజంపై పోరులో భాగంగా కేంద్రం వీడీజీలను నియమించింది. అటవీ పర్వతాల ఒడ్డున నివసిస్తున్న గ్రామాలకు చెందిన వారికి శిక్షణ ఇస్తోంది.

JAMMU KASHMIR: ఉగ్రవాదులను ఉరికించేందుకు బార్డర్‌లో తుపాకులు పట్టిన గ్రామస్తులు
జ‌మ్మూక‌శ్మీర్‌లో గ్రామ రక్షణ దళాలకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. టెర్రరిజంపై పోరులో భాగంగా కేంద్రం వీడీజీలను నియమించింది. అటవీ పర్వతాల ఒడ్డున నివసిస్తున్న గ్రామాలకు చెందిన వారికి శిక్షణ ఇస్తోంది.