kumaram bheem asifabad- పడిగాపులకు చెక్‌

యూరియా కోసం ఇక క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. వ్యవసాయ శాఖ తీసుకొస్తున్న యాప్‌లో బుక్‌ చేసుకుంటే నేరుగా మీకు యూరియా అందుతోంది. ఈకొత్త సాంకేతిక వ్యవస్థను వ్యవసాయ శాఖ ఈ నెల 20 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గత ఖరీఫ్‌లో అవసరం మేర యూరియా లభ్యం కాకపోవ డంతో పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు

kumaram bheem asifabad- పడిగాపులకు చెక్‌
యూరియా కోసం ఇక క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. వ్యవసాయ శాఖ తీసుకొస్తున్న యాప్‌లో బుక్‌ చేసుకుంటే నేరుగా మీకు యూరియా అందుతోంది. ఈకొత్త సాంకేతిక వ్యవస్థను వ్యవసాయ శాఖ ఈ నెల 20 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గత ఖరీఫ్‌లో అవసరం మేర యూరియా లభ్యం కాకపోవ డంతో పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు