ఇథనాల్పై నెపం పెట్టొద్దు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇథనాల్ బ్లెండెడ్ ఇంధన (ఈ20) విధానాన్ని రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సమర్థించుకున్నారు. వాహనంలో లోపం తలెత్తిన ప్రతిసారీ ఈ20 ఇంధనం కారణమని భావించడం తగదని చెప్పారు.