ఇంధన భద్రతే గల్ఫ్ దేశాలతో జరిగిన చర్చల్లోని కీలకాంశం.. విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల గల్ఫ్ ప్రాంతంలోని నాలుగు దేశాలలో జరిపిన పర్యటనలో 'ఇంధన భద్రత' అత్యంత కీలకమైన అంశంగా నిలిచిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇంధన భద్రతే  గల్ఫ్ దేశాలతో జరిగిన చర్చల్లోని కీలకాంశం.. విదేశాంగ మంత్రిత్వ శాఖ
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల గల్ఫ్ ప్రాంతంలోని నాలుగు దేశాలలో జరిపిన పర్యటనలో 'ఇంధన భద్రత' అత్యంత కీలకమైన అంశంగా నిలిచిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.