ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ వార్నింగ్ ... రాబోయే 12 గంటలు రైలు ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికాలు సంయుక్తంగా యుద్ధానిక దిగుతున్న సంగతి తెలిసిందే.అంతేకాదు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హర్మూజ్ జల సంధి తెరవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే.ఇందుకు 48 గంటలు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చంది. ‌ఇరాన్‌లోని రైళ్ల రాకపోకలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 12 గంటల పాటు రైలు ప్రయాణాలు చేయొద్దని, రైలు మార్గాలకు సమీపంలో ఉండే ప్రజలు దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. ఈ మేరకు 'ఎక్స్' ఖాతాలో ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) పోస్ట్ చేసింది., News News, Times Now Telugu

ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ వార్నింగ్ ... రాబోయే 12 గంటలు రైలు ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికాలు సంయుక్తంగా యుద్ధానిక దిగుతున్న సంగతి తెలిసిందే.అంతేకాదు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హర్మూజ్ జల సంధి తెరవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే.ఇందుకు 48 గంటలు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చంది. ‌ఇరాన్‌లోని రైళ్ల రాకపోకలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 12 గంటల పాటు రైలు ప్రయాణాలు చేయొద్దని, రైలు మార్గాలకు సమీపంలో ఉండే ప్రజలు దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. ఈ మేరకు 'ఎక్స్' ఖాతాలో ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) పోస్ట్ చేసింది., News News, Times Now Telugu