ఉత్తర్‌ప్రదేశ్ మధుర జిల్లాలో రోడ్డుప్రమాదం, నలుగురి మృతి..

ఉత్తర్‌ప్రదేశ్ మధుర జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రక్కు, బస్సు ఢీకొని నలుగురు ప్రయాణికులు మృతిచెందారు.

ఉత్తర్‌ప్రదేశ్ మధుర జిల్లాలో రోడ్డుప్రమాదం, నలుగురి మృతి..
ఉత్తర్‌ప్రదేశ్ మధుర జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రక్కు, బస్సు ఢీకొని నలుగురు ప్రయాణికులు మృతిచెందారు.