ఉద్యమాలన్నిట్లో న్యాయవాదులదే కీరోల్ : మాజీ మంత్రి హరీశ్రావు
ఉద్యమాలన్నిట్లో న్యాయవాదులదే కీరోల్ : మాజీ మంత్రి హరీశ్రావు
జాతీయ, ప్రాంతీయ ఉద్యమాలు ఏవైనా కీలక పాత్రంతా న్యాయవాదులదేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఓయూ లా కాలేజీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ‘డుసిమస్ వి లీడ్’ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
జాతీయ, ప్రాంతీయ ఉద్యమాలు ఏవైనా కీలక పాత్రంతా న్యాయవాదులదేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఓయూ లా కాలేజీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ‘డుసిమస్ వి లీడ్’ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.