వడ్డీ వ్యాపారుల వేధింపులతో దంపతుల ఆత్మహత్య

వడ్డీ వ్యాపారుల వేధింపులతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని శెట్టివారిపల్లెలో చోటుచేసుకుంది. శెట్టివారిపల్లెకు చెందిన మల్లికార్జున(35) గాలివీడులోని ఒక ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

వడ్డీ వ్యాపారుల వేధింపులతో దంపతుల ఆత్మహత్య
వడ్డీ వ్యాపారుల వేధింపులతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని శెట్టివారిపల్లెలో చోటుచేసుకుంది. శెట్టివారిపల్లెకు చెందిన మల్లికార్జున(35) గాలివీడులోని ఒక ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.