ఉమ్మడి జిల్లాలో 1,000 మందికి ఓపీఎస్‌

రాష్ట్రంలో 2004 సెప్టెంబరుకు ముందు నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన, 2005 తరువాత ఉద్యోగాలు పొందిన వారికి పాత పింఛన్‌ విధానం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ఉమ్మడి జిల్లాలో సుమారు 1,000 మందికి లబ్ధి కలగనున్నది. వీరిలో సుమారు 300 మందికిపైగా ఉపాధ్యాయులు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ వల్ల సీపీఎస్‌లో ఉన్న తాము ఓపీఎస్‌కు అర్హత సాధించామని ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో   1,000 మందికి ఓపీఎస్‌
రాష్ట్రంలో 2004 సెప్టెంబరుకు ముందు నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన, 2005 తరువాత ఉద్యోగాలు పొందిన వారికి పాత పింఛన్‌ విధానం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ఉమ్మడి జిల్లాలో సుమారు 1,000 మందికి లబ్ధి కలగనున్నది. వీరిలో సుమారు 300 మందికిపైగా ఉపాధ్యాయులు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ వల్ల సీపీఎస్‌లో ఉన్న తాము ఓపీఎస్‌కు అర్హత సాధించామని ఆనందం వ్యక్తంచేస్తున్నారు.