ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్.. ఎప్పుడంటే?

భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది.దీంతో జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌కు సిద్ధమయ్యారు అధికారులు. ఇందులో భాగంగానే ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది.ఈ విమానంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు అధికారులు ప్రయాణించనున్నారు.

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్.. ఎప్పుడంటే?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది.దీంతో జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌కు సిద్ధమయ్యారు అధికారులు. ఇందులో భాగంగానే ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది.ఈ విమానంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు అధికారులు ప్రయాణించనున్నారు.