ఏపీ వాసులకు శుభవార్త - ఈ రూట్ లో కొత్తగా డైలీ ప్యాసింజర్ రైలు..! ఇవిగో వివరాలు

ఏపీ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను చెప్పింది. గుంతకల్లు - మార్కాపుర్ రూట్ లో కొత్తగా డైలీ ప్యాసింజర్ రైలును నడపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.

ఏపీ వాసులకు శుభవార్త - ఈ రూట్ లో కొత్తగా డైలీ ప్యాసింజర్ రైలు..! ఇవిగో వివరాలు
ఏపీ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను చెప్పింది. గుంతకల్లు - మార్కాపుర్ రూట్ లో కొత్తగా డైలీ ప్యాసింజర్ రైలును నడపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.