ఏపీకి మరో కొత్త ప్రాజెక్ట్.. కార్గో రైల్‌ టెర్మినల్‌‌కు గ్రీన్‌సిగ్నల్.. రెండు జిల్లాలకు మహర్దశ

Ramayapatnam Cargo Rail Terminal With Rs 1615 Crore: ఏపీలో రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా రూ. 1615 కోట్లతో కార్గో రైల్ టెర్మినల్ ఏర్పాటుకు అనుమతి వచ్చింది. ఈ టెర్మినల్ ద్వారా రైలు-రోడ్డు మార్గాలు అనుసంధానమై.. సరకు రవాణా సులభతరం అవుతుంది. ఈ ప్రాజెక్టు తొలి దశ 2027 జనవరి నాటికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేస్తే వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు.

ఏపీకి మరో కొత్త ప్రాజెక్ట్.. కార్గో రైల్‌ టెర్మినల్‌‌కు గ్రీన్‌సిగ్నల్.. రెండు జిల్లాలకు మహర్దశ
Ramayapatnam Cargo Rail Terminal With Rs 1615 Crore: ఏపీలో రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా రూ. 1615 కోట్లతో కార్గో రైల్ టెర్మినల్ ఏర్పాటుకు అనుమతి వచ్చింది. ఈ టెర్మినల్ ద్వారా రైలు-రోడ్డు మార్గాలు అనుసంధానమై.. సరకు రవాణా సులభతరం అవుతుంది. ఈ ప్రాజెక్టు తొలి దశ 2027 జనవరి నాటికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేస్తే వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు.