పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : ఎంపీ రఘునందన్రావు
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : ఎంపీ రఘునందన్రావు
వడగళ్లు, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. చేగుంట మండలం కర్నాల్ పల్లి, మక్కరాజ్పేట, గొల్లపల్లి గ్రామాల్లో రైతులతో కలిసి దెబ్బతిన్న వరి, పండ్ల తోటలను సోమవారం పరిశీలించారు.
వడగళ్లు, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. చేగుంట మండలం కర్నాల్ పల్లి, మక్కరాజ్పేట, గొల్లపల్లి గ్రామాల్లో రైతులతో కలిసి దెబ్బతిన్న వరి, పండ్ల తోటలను సోమవారం పరిశీలించారు.