ఏపీలో వారందరికీ దీపావళి కానుక.. శుభవార్త చెప్పిన చంద్రబాబు.. అసెంబ్లీలో కీలక ప్రకటన

దీపావళి నాటికి మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు కానుకగా అందిస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సూపర్స్ సిక్స్ పథకాలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన చంద్రబాబు.. దీపావళి కానుకగా మూడు లక్షల ఇళ్లు పూర్తి చేసి అందిస్తామన్నారు. అలాగే 2029 నాటికి రాష్ట్రంలో అందరికీ సొంతిల్లు ఉండేలా చూస్తామని చంద్రబాబు ప్రకటించారు. అక్టోబర్ నాలుగో తేదీ సాయంత్రానికి ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఏపీలో వారందరికీ దీపావళి కానుక.. శుభవార్త చెప్పిన చంద్రబాబు.. అసెంబ్లీలో కీలక ప్రకటన
దీపావళి నాటికి మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు కానుకగా అందిస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సూపర్స్ సిక్స్ పథకాలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన చంద్రబాబు.. దీపావళి కానుకగా మూడు లక్షల ఇళ్లు పూర్తి చేసి అందిస్తామన్నారు. అలాగే 2029 నాటికి రాష్ట్రంలో అందరికీ సొంతిల్లు ఉండేలా చూస్తామని చంద్రబాబు ప్రకటించారు. అక్టోబర్ నాలుగో తేదీ సాయంత్రానికి ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.